E-Paper
Advertisement

Rajya Sabha : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 27న పోలింగ్..

Rajya Sabha : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 27న పోలింగ్..

Rajya Sabha : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్‌లో 10, మహారాష్ట్రలో 6, బిహార్‌లో 6, మధ్యప్రదేశ్‌లో 5, పశ్చిమ బెంగాల్‌లో 5, కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణలో మూడేసి సీట్లు ఏప్రిల్‌లో ఖాళీ అవ్వనున్నాయి.

Tags

Related News

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Big Stories

×