BigTV English

Chandrababu : జగన్ చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ సైకో పనులు..

Chandrababu : వైసీపీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘ రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు అయిపోగానే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు.

Chandrababu : జగన్ చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ సైకో పనులు..

Chandrababu : వైసీపీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘ రా.. కదలిరా’ బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్నికలు అయిపోగానే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు.


నడిరోడ్డుపై మహిళలను వైసీపీ నేతలు వేధిస్తున్నారని చంద్రబాబు అన్నారు. మహిళల జోలికి వస్తే అదే ఆ పార్టీకి చివరి రోజు అవుతాయని హెచ్చరించారు. జగన్‌ చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ సైకో పనులు అన్నారు. మాచర్లలో దుర్గారావు అనే కార్యకర్తను పోలీసులు వేధించారన్నారు. జగన్‌ పాలనలో అందరం బాధితులమే అని పేర్కొన్నారు. మనకు న్యాయ జరగాలంటే జగన్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.

వైసీపీ పాలనలో పెద్దిరెడ్డికి ఒక న్యాయం.. ఆదిమూలంకు ఒక న్యాయమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో జగన్ ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడూ శ్రద్ధ పెట్టలేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వక యువతను గంజాయికి బానిసలను చేసి యువత భవిష్యత్తు నాశనం చేశారని జగన్ పాలనపై చంద్రబాబు ధ్వజమెత్తారు.


Related News

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Big Stories

×