E-Paper
Advertisement

Special Trains: తెలంగాణలోని ఈ స్టేషన్ మీదుగా బెంగళూరు – ప్రయాగ్‌రాజ్ రైలు, ఆ కష్టాలు తీరినట్లే!

Special Trains: తెలంగాణలోని ఈ స్టేషన్ మీదుగా బెంగళూరు – ప్రయాగ్‌రాజ్ రైలు, ఆ కష్టాలు తీరినట్లే!
Advertisement

Bengaluru-Prayagraj Train via Telangana: ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ మీదుగా ప్రయాగ్ రాజ్ – ఎస్ఎమ్‌వీటీ బెంగళూరు – ప్రయాగ్ రాజ్ మధ్య 12 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రయాగ్ రాజ్ – ఎస్ఎమ్‌వీటీ బెంగళూరు ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 17 వరకు ప్రతి ఆదివారం, ఎస్ఎమ్‌వీటీ బెంగళూరు – ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ రైలు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 20 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు మొత్తం 12 సర్వీసులను కేటాయించి నడిపించనున్నట్లు తెలిపింది.

Advertisement

ఈ ప్రత్యేక రళ్లు మాణిక్ పూర్, సత్నా, కట్ని, జమల్ పూర్, ఇటార్సీ, నాగ్ పూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్, కాట్పాడి, జోలార్ పేట, కృష్ణరాజపురం స్టేషన్‌లలో ఆగుతుందని వివరించింది.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా ఒకే ఫ్యామిలీ!

Advertisement

ఇదిలా ఉండగా, రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా అక్టోబర్ నుంచి నవంబర్ వరకు అప్ అండ్ డౌన్ రూట్లో 12 రైళ్ల సర్వీసులను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు రైలు అధికారులు తెలిపారు.

Related News

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

Big Stories

Advertisement
×