BigTV English

Special Trains: తెలంగాణలోని ఈ స్టేషన్ మీదుగా బెంగళూరు – ప్రయాగ్‌రాజ్ రైలు, ఆ కష్టాలు తీరినట్లే!

Special Trains: తెలంగాణలోని ఈ స్టేషన్ మీదుగా బెంగళూరు – ప్రయాగ్‌రాజ్ రైలు, ఆ కష్టాలు తీరినట్లే!

Bengaluru-Prayagraj Train via Telangana: ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ మీదుగా ప్రయాగ్ రాజ్ – ఎస్ఎమ్‌వీటీ బెంగళూరు – ప్రయాగ్ రాజ్ మధ్య 12 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.


ప్రయాగ్ రాజ్ – ఎస్ఎమ్‌వీటీ బెంగళూరు ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 13 నుంచి నవంబర్ 17 వరకు ప్రతి ఆదివారం, ఎస్ఎమ్‌వీటీ బెంగళూరు – ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ రైలు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 20 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు మొత్తం 12 సర్వీసులను కేటాయించి నడిపించనున్నట్లు తెలిపింది.

ఈ ప్రత్యేక రళ్లు మాణిక్ పూర్, సత్నా, కట్ని, జమల్ పూర్, ఇటార్సీ, నాగ్ పూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్, కాట్పాడి, జోలార్ పేట, కృష్ణరాజపురం స్టేషన్‌లలో ఆగుతుందని వివరించింది.


Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా ఒకే ఫ్యామిలీ!

ఇదిలా ఉండగా, రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఈ మేరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా అక్టోబర్ నుంచి నవంబర్ వరకు అప్ అండ్ డౌన్ రూట్లో 12 రైళ్ల సర్వీసులను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు రైలు అధికారులు తెలిపారు.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×