E-Paper
Advertisement

Ayodhya : అయోధ్య అంతా ఆధ్యాత్మిక శోభ.. 10 లక్షల దీపాలతో అలంకరణ..!

Ayodhya : అయోధ్య అంతా ఆధ్యాత్మిక శోభ.. 10 లక్షల దీపాలతో అలంకరణ..!

Ayodhya : శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య నగరం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పది లక్షల దీపాలతో అలంకరించనున్నట్లు రామజన్మభూమి ట్రస్టు సభ్యులు తెలిపారు. అందుకోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలనే వినియోగించనున్నట్లు ప్రకటించారు. అయోధ్యలోని ముఖ్యనగరాలు అయిన రామ మందిరం సహా రామ్‌ కీ పైడీ, సరయు ఘాట్‌, కనక్‌ భవన్‌, గుప్తర్‌ ఘాట్‌, మనిరామ్‌ దాస్‌ చవానీ, లతా మంగేష్కర్‌ చౌక్‌ వంటి ప్రముఖ ప్రదేశాలన్నింటినీ దీపాలతో అలంకరిస్తామని వెల్లడించారు.

శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సోమవారం సాయంత్రం తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో దీపాలు వెలిగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయోధ్యలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడేళ్లుగా దీపోత్సవం నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో 1.71 లక్షల దీపాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2023లో రికార్డు స్థాయిలో అది 22.23 లక్షలకు చేరింది. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22న ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

.

.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×