E-Paper
Advertisement

Uttar Pradesh : ఫోన్ పెట్టిన చిచ్చు.. కత్తెరతో భర్త కంట్లో పొడిచిన భార్య..

Uttar Pradesh : ఫోన్ పెట్టిన చిచ్చు.. కత్తెరతో భర్త కంట్లో పొడిచిన భార్య..
telugu news updates

Uttar Pradesh Latest news(Telugu news updates):

ఓ ఫోన్ భార్య ,భర్తల మధ్య చిచ్చు పెట్టింది. నవ్వులు పోయి తెగులు అయినట్టు, మాట మాట పెరిగి కంట్లో కత్తెరతో పొడిచే వరకు వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో అంకిత్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో పాటలు చూడటానికి తన భార్య ని ఫోన్ అడిగాడు. అందుకు తన భార్య ప్రియాంక నిరాకరించింది.

తన ఫోన్లో చూడమని చెప్పింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్న గొడవ పెద్దగా మారింది. ప్రియాంక కోపంతో కత్తెర తీసుకుని అంకిత్ కంట్లో పొడిచింది. అంకిత్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×