BigTV English

Uttar Pradesh : ఫోన్ పెట్టిన చిచ్చు.. కత్తెరతో భర్త కంట్లో పొడిచిన భార్య..

Uttar Pradesh : ఫోన్ పెట్టిన చిచ్చు.. కత్తెరతో భర్త కంట్లో పొడిచిన భార్య..
telugu news updates

Uttar Pradesh Latest news(Telugu news updates):

ఓ ఫోన్ భార్య ,భర్తల మధ్య చిచ్చు పెట్టింది. నవ్వులు పోయి తెగులు అయినట్టు, మాట మాట పెరిగి కంట్లో కత్తెరతో పొడిచే వరకు వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో అంకిత్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో పాటలు చూడటానికి తన భార్య ని ఫోన్ అడిగాడు. అందుకు తన భార్య ప్రియాంక నిరాకరించింది.


తన ఫోన్లో చూడమని చెప్పింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్న గొడవ పెద్దగా మారింది. ప్రియాంక కోపంతో కత్తెర తీసుకుని అంకిత్ కంట్లో పొడిచింది. అంకిత్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Big Stories

×