E-Paper
Advertisement
Top 20 News Today: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. లారీ కింద పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి, రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి

Top 20 News Today: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. లారీ కింద పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి, రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి

1.సీఎం చంద్రబాబు పర్యటన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న ప్రకాశం జిల్లా గుంటూరు లింగన్నపాలెంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. 2. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వార్ అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ […]

Top 20 News Today: కర్నూలు తీవ్ర విషాదం.. కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి, మంటల్లో ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

Top 20 News Today: కర్నూలు తీవ్ర విషాదం.. కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి, మంటల్లో ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

1. కరీంనగర్‌ జిల్లాలో కోతుల బీభత్సం కరీంనగర్ జిల్లా కొండన్నపల్లి గ్రామంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను నష్టం చేయడమే కాకుండా గ్రామంలోని ఇండ్లలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో కోతుల నివారణకు గ్రామ యువకులు ఓ చక్కటి ఆలోచనతో చింపాంజీ దుస్తులను ధరించి గ్రామం నుంచి కోతులను తరిమేస్తున్నారు. వానరాలను తరమడంలో కీలకపాత్ర పోషిస్తున్న యువకులను గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. 2. యూనివర్సిటీలో ర్యాగింగ్‌.. వీసీ యాక్షన్‌ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ […]

Top 20 News Today: రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఆకస్మిక దాడులు,  ప్రముఖ ఆధ్యాత్మికవేత్తకు వరల్డ్ లీడర్ ఫర్ పీస్
Top 20 News Today: పసికందు ప్రాణం తీసిన అక్రమ సంబంధం, యువతులను బ్లాక్‌మెయిల్ చేసిన క్రికెటర్

Big Stories

×