BigTV English
Revanth Reddy : కేసీఆర్ తో స్రవంతి భేటీ వార్తలపై రేవంత్ రియాక్షన్..ఓటమి భయంతోనే బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్
Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో భారత్ జోడో యాత్ర జోష్.. రాహుల్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశాలు

Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో భారత్ జోడో యాత్ర జోష్.. రాహుల్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశాలు

Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులోని గణేశ్‌ ఆలయం నుంచి ఉదయం 6 గంటలకు పాదయాత్రను రాహుల్ ప్రారంభించారు. చిన్నారులతో సరదాగా క్రికెట్‌ ఆడారు. పాఠశాల విద్యార్థులతో చేతులు కలిపి పాదయాత్ర కొనసాగించారు. నియోజకవర్గంలో గంగపుత్ర, పోతురాజు, కల్లుగీత కార్మికులు సంప్రదాయ వేషధారణలో రాహుల్‌కు స్వాగతం పలికారు. రాహుల్‌ వెంట ఏఐసీసీ నేతలు బోసురాజు, దిగ్విజయ్‌ సింగ్‌, పీసీసీ […]

Congress Show Cause : కోమటిరెడ్డికి కౌంట్ డౌన్.. వేటు వేస్తారా?
Munugode : కౌంట్ డౌన్ షురూ.. మునుగోడులో హై టెన్షన్…
Rahul Gandhi Yatra : కాంగ్-రేస్.. చార్మినార్ అడ్డాగా బీజేపీకి సవాల్!
Revanth Reddy : మిస్టర్ పర్ ఫెక్ట్ రేవంత్ రెడ్డి.. మునుగోడులో క్లీన్ పాలిటిక్స్..
Rahul Gandhi : రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ క్యాన్సిల్.. సెక్యూరిటీ ప్రాబ్లమ్..
Rahul Gandhi : రేవంతే ఫైనల్.. రాహుల్ అల్టిమేటం.. ఎనీ డౌట్స్?
Rahul Gandhi : తెలంగాణలో పొత్తులపై రాహుల్ గాంధీ క్లారిటీ..
Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసు .. ఉపఎన్నిక వేళ రూ. కోట్ల నగదు పట్టివేత

Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసు .. ఉపఎన్నిక వేళ రూ. కోట్ల నగదు పట్టివేత

Rajagopal Reddy : మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్, బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నాయని మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇరుపార్టీలు పోటాపోటీగా డబ్బులు పంచుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో అనేక చోట్ల భారీగా డబ్బు పట్టుబడుతోంది. నగదు పంపిణీ విషయంలో టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేసింది. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాజగోపాల్‌రెడ్డి దాదాపు రూ.5.24 కోట్లను […]

Rahul Gandhi : భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదు..బీజేపీ, టీఆర్ఎస్ పై రాహుల్ ఫైర్

Rahul Gandhi : భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదు..బీజేపీ, టీఆర్ఎస్ పై రాహుల్ ఫైర్

Rahul Gandhi : రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ఐదోరోజు ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం జడ్చర్లలో ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం షాద్‌నగర్‌లో ముగిసింది. షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో రాగానే ధరణి పోర్టల్‌ను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు లాక్కున్న భూములను తిరిగి […]

Wines Close : 3 రోజులు వైన్స్ బంద్.. మందుబాబులు బేజార్!
Farmhouse Case : కాంగ్రెస్ టార్గెట్ గానే ఫాంహౌజ్ వివాదం.. సుప్రీం విచారణకు రేవంత్ డిమాండ్
Bharat Jodo Yatra : మహబూబ్ నగర్ లో భారత్ జోడో యాత్ర..పాదయాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్
Congress : మునుగోడులో స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమే ప్రచారాస్త్రం

Big Stories

×