E-Paper
Advertisement
TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్.. ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు నిలిపివేత!
ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఏపీ జోరు.. 750 బస్సులు వచ్చేస్తున్నాయ్!
గుడ్ న్యూస్.. తెలంగాణ పథకానికి దేశ వ్యాప్త గుర్తింపు..?

గుడ్ న్యూస్.. తెలంగాణ పథకానికి దేశ వ్యాప్త గుర్తింపు..?

Green Transport: స్వేచ్ఛ బ్యూరో: దేశంలోనే మొట్టమొదటిసారిగా కాలుష్య నివరణకు తెలంగాణలో విద్యుత్ (ఎలక్ట్రికల్) బస్సులను విజయవంతంగా నడుపుతున్నామని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా రవాణా రంగంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) వినియోగంలో ఆర్టీసీ అగ్రగామిగా నిలుస్తోందని వెల్లడించారు. ఉత్తరాఖండ్ లోని ముస్సోరీ వేదికగా ఆదివారం అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) అఖిల భారత సమావేశం ఆయన అధ్యక్షత వహించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా.. దేశంలోని అన్ని రాష్ట్రాల […]

గ్రేటర్ హైదరాబాద్‌కు 3 వేల ఈవీ బస్సులు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
రయ్ రయ్ మంటూ ఈ-బస్సులు.. హైదరాబాద్ రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవం!
Telangana RTC: పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు.. దేశంలోనే మొదటి రాష్ట్రంగా సరికొత్త రికార్డ్!
Electric Buses: టీజీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

Electric Buses: టీజీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ ఆర్టీసీ బస్ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి నేటితో 2 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు సుమారు 8500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారని వెల్లడించారు. ఈ పథకంతో హాస్పిటళ్లు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ఉద్యోగాలకు మహిళల ప్రయాణం పెరిగిందని చెప్పారు. […]

Big Stories

Advertisement
×