E-Paper
Advertisement
బంగాళాఖాతంలో అల్లకల్లోలం.. వేటకు వెళ్లి ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్!

బంగాళాఖాతంలో అల్లకల్లోలం.. వేటకు వెళ్లి ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్!

Visakhapatnam: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, అప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారుల పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. విశాఖపట్నం తీరం నుంచి సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తిరుగు ప్రయాణంలో గల్లంతవ్వడం తీరప్రాంత గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని, భయాందోళనలను నింపుతోంది. ఆశగా వెళ్లారు.. ఆందోళన మిగిల్చారు ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఏడుగురు మత్స్యకారులు ఒకే బోటుపై […]

జువ్వలదిన్నె బోట్ల మిస్సింగ్.. అసలు సూత్రధారులు ఎవరు?
Home Minister Anitha: అనకాపల్లిలో ఉద్రిక్తత.. అనిత కాన్వాయ్ పైకి.. దూసుకెళ్లిన మత్స్యకారులు
Indian Coast Guard : పాక్ నౌకను రెండు గంటల పాటు వెంబడించిన భారత్ నావీ.. వారికి స్టాంగ్ వార్నింగ్..
Srisailam dam gates closed: శ్రీశైలం డ్యామ్ గేట్స్ క్లోజ్, వెంటనే వేట మొదలు..

Big Stories

Advertisement
×