E-Paper
Advertisement
GITAM University: గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్‌పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!

GITAM University: గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్‌పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!

GITAM University: విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ భూములు , ఎంపీ భరత్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యా సంస్థల ముసుగులో ఎంపీ భరత్ సుమారు రూ.5వేల కోట్లు దోచుకున్నారని కేకే రాజు ఆరోపించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లపై దాడులు చేసి, అక్రమాలను క్రమబద్ధీకరించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలను, ఎంపీ ఆదేశాల మేరకు […]

Supreme Court: గీతం యూనివర్సిటీకి బిగ్ షాక్.. విద్యుత్ బకాయిలపై  సుప్రీం కోర్టు కీలక అదేశం
Appalanaidu on Jagan: విశాఖ ప్యాలెస్ కోసం గీతంపై కుట్రలు.. గత పాలనపై ఎంపీ సంచలన ఆరోపణలు

Appalanaidu on Jagan: విశాఖ ప్యాలెస్ కోసం గీతంపై కుట్రలు.. గత పాలనపై ఎంపీ సంచలన ఆరోపణలు

Appalanaidu on Jagan: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓర్పు లేదని.. అందుకే ఈ ప్రాంత ప్రగతిని అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్లనే ఉత్తరాంధ్రలో ఐటీ రంగం, పరిశ్రమలు విస్తరిస్తున్నాయని కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో లోకేష్ చొరవ తీసుకుని కంపెనీలకు భూములు కేటాయిస్తుంటే.. దానిపై వైసీపీ నేతలు […]

Gitam University Land Row: విశాఖ గీతం భూములు వ్యవహారం.. రంగంలోకి వైసీపీ.. ఇకపై తాడో పేడో!
Gitam University: హైకోర్టు ఆదేశాలు.. గీతం యూనివర్సిటీ ఉక్కిరిబిక్కిరి! మేటరేంటి?
Gitam University: గీతం ‘పవర్’ బకాయిలు @ 118 కోట్లు.. 20 ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోయినా చర్యలేవి?

Big Stories

×