E-Paper
Advertisement
మెట్రో ప్రయాణికులకు తిప్పలు: డిజిటల్ జోరు.. సామాన్యుడికి బేజారు!

మెట్రో ప్రయాణికులకు తిప్పలు: డిజిటల్ జోరు.. సామాన్యుడికి బేజారు!

Hyderabad Metro: సాంకేతికత పెరగడం, డిజిటలైజేషన్ వైపు అడుగులు వేయడం మంచి పరిణామమే. కానీ, అది అందరికీ సౌకర్యవంతంగా ఉన్నప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో జరుగుతున్న పరిణామాలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. టెక్నాలజీ అప్‌గ్రేడ్ పేరుతో స్టేషన్లలోని టికెట్ కౌంటర్లను ఒక్కొక్కటిగా మూసేస్తుండటంతో సామాన్య ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కౌంటర్లు బంద్.. మెషీన్లే దిక్కు! ‘ఇకపై క్యాష్ వద్దు.. డిజిటల్ టికెట్లే ముద్దు’ అన్నట్టుగా అధికారులు టికెట్ కౌంటర్లకు తాళాలు […]

Big Stories

Advertisement
×