E-Paper
Advertisement
Bakki Venkataiah: కుమ్మెరలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

Bakki Venkataiah: కుమ్మెరలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

Bakki Venkataiah: స్వేచ్ఛ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో చనిపోయిన రెండు నెలల చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ హామీ ఇచ్చింది జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు మరియు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పరామర్శించారు. బాధిత కుటుంబాలతో కమిషన్ సభ్యులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. పోలీసుల నిర్లక్ష్యం.. […]

Nagarkurnool District: గుండెలు పిండేసే ఘటన.. కులాల కారణంగా 2 నెలల చిన్నారి మృతి! అసలేం జరిగిందంటే?
Fire in Nallamala: నల్లమల అడవిలో కొనసాగుతున్న మంటల ఉధృతి.. ఆందోళనలో వన్యప్రాణుల ప్రేమికులు
Road Accident: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు..!
Panchayat Elections 2025: అక్కడ పోలింగ్ బహిష్కరణ.. ఆ జీవో ఇస్తేనే ఓటేస్తామన్న గ్రామస్తులు!
Nagarkurnool: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసి. యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం
Nagarkurnool News: దంపతుల మధ్య చిచ్చు.. అడవిలోకి తీసుకెళ్లి భార్యని పొడిచి, నిప్పుపెట్టాడు
KTR Tweet : మంత్రులకు చేపల కూరలు – విద్యార్థులకు పస్తులా?

KTR Tweet : మంత్రులకు చేపల కూరలు – విద్యార్థులకు పస్తులా?

KTR Tweet : రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అనుభవిస్తున్న మంత్రులు పేదలు, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా.. అధికారాన్ని అనుభవించడమే పనిగా పెట్టుకున్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వహకాధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఓ వైపు విషాదం వేధిస్తుంటే.. మంత్రులు వినోదంలో మునిగిపోయారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించలేదనే వివిధ పత్రికల కథనాల్ని పంచుకున్నారు. పండుగ పూట విద్యార్థులను పస్తులు ఉంచారంటూ విమర్శలు గుప్పించారు. ఆ పేపర్ […]

Big Stories

×