E-Paper
Advertisement
పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టూ రాజ‌కీయాలు! మూడు పార్టీల న‌జ‌ర్ దీనిపైనే ఎందుకు??
బీఆరెస్‌లో టీఆరెస్ క‌ల‌వ‌రం! పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల కోసం క‌విత‌కు పోటీగా బీఆరెస్ పాద‌యాత్ర‌!

బీఆరెస్‌లో టీఆరెస్ క‌ల‌వ‌రం! పాల‌మూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల కోసం క‌విత‌కు పోటీగా బీఆరెస్ పాద‌యాత్ర‌!

క‌విత‌ను ప‌క్క‌లో బ‌ల్లెంలా భావిస్తోంది బీఆరెస్‌. ఆ పార్టీకి క‌విత పార్టీ టీఆరెస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీని ఎంతైనా విమ‌ర్శిస్తున్నారు గానీ, క‌విత పార్టీ జోలికి వెళ్ల‌డం లేదు. ఆమె నిత్యం ఏదో ఒక ఇష్యూలో బీఆరెస్‌ను టార్గెట్ చేస్తున్న‌ది. ఆ పార్టీ ప‌దేళ్ల పాల‌న లోపాలు, పాపాలు ప్ర‌జ‌ల‌కు ఎలా శాపాలుగా మారాయో.. వివ‌రించి చెప్పడంలో, వాటిని మ‌ళ్లీ గుర్తు చేయ‌డంలో స‌ఫ‌లీకృతుల‌వుతున్నారు. త‌న పార్టీ పేరును టీఆరెస్‌గా తీసుకోవ‌డంలోనే […]

పాలమూరు గడ్డపై కవిత గర్జన.. కృష్ణా జలాల సాధనకు భారీ బహిరంగ సభ!
Uttam Kumar Reddy: భూసేకరణకు రూ. 5000 కోట్లు.. పాలమూరు-రంగారెడ్డికి 30 నెలల గడువు..  అధికారులకు మంత్రుల ఆదేశం

Uttam Kumar Reddy: భూసేకరణకు రూ. 5000 కోట్లు.. పాలమూరు-రంగారెడ్డికి 30 నెలల గడువు.. అధికారులకు మంత్రుల ఆదేశం

Uttam Kumar Reddy: దక్షిణ తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఆదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాబోయే 30 నెలల వ్యవధిలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అలాగే 2027 మార్చి నాటికి కల్వకుర్తి, […]

Big Stories

Advertisement
×