E-Paper
Advertisement
అమర్‌నాథ్ యాత్ర భక్తులకు గుడ్ న్యూస్.. రూ.10 లక్షల ఉచిత బీమా, గుర్రాలు పల్లకీలకు ఛార్జీలు ఫిక్స్

అమర్‌నాథ్ యాత్ర భక్తులకు గుడ్ న్యూస్.. రూ.10 లక్షల ఉచిత బీమా, గుర్రాలు పల్లకీలకు ఛార్జీలు ఫిక్స్

భక్తులకు అమర్‌నాథ్ యాత్ర ఈసారి మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాత్రలో పాల్గొనే వారికి ఉచిత ప్రమాద బీమా, ఆధునిక భద్రతా వ్యవస్థలు, కొత్త సౌకర్య కేంద్రాలు, సులభమైన నమోదు ప్రక్రియ వంటి అనేక కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ చర్యలతో భక్తులు మరింత సౌకర్యంగా పవిత్ర యాత్రను పూర్తి చేయగలరని అధికారులు భావిస్తున్నారు. అమర్‌నాథ్ యాత్ర 2026 తేదీలు అమర్‌నాథ్ యాత్రకు ముందు సంప్రదాయంగా తొలి పూజ నిర్వహిస్తారు. […]

కైలాస్ మాన్‌సరోవర్ యాత్రకు వెళుతున్నారా? ఈ పత్రాలు తప్పనిసరి
KumbhMela Mauni Amavasya : కుంభమేళాలో నో విఐపి ట్రీట్‌మెంట్.. ఆ ఒక్కరోజు 8 కోట్ల మంది రాక.. ప్రయాగ్‌రాజ్‌కు 150 రైళ్లు !

KumbhMela Mauni Amavasya : కుంభమేళాలో నో విఐపి ట్రీట్‌మెంట్.. ఆ ఒక్కరోజు 8 కోట్ల మంది రాక.. ప్రయాగ్‌రాజ్‌కు 150 రైళ్లు !

KumbhMela Mauni Amavasya | ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా జరుగుతోంది. ఈ పవిత్ర కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు హాజరవుతున్నారు. గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మౌని అమావాస్య రోజున వీఐపీ జోన్ ఉండదని, ప్రముఖులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించబోమని ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రయాగ్‌రాజ్‌లోకి వాహనాలను అనుమతించబోమని, భక్తుల […]

Big Stories

Advertisement
×