E-Paper
Advertisement
3 నెలల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఫౌండేషన్.. ఆదిలాబాద్‌కు డబుల్ ధమాకా, రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

3 నెలల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఫౌండేషన్.. ఆదిలాబాద్‌కు డబుల్ ధమాకా, రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మరో ప్రధాన విమానాశ్రయం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు ఫీజిబిలిటీ ఉన్న చోట్ల కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వరంగల్ […]

Rammohan Naidu: త్వరలో 770కు పైగా ఎయిర్ అంబులెన్సులు.. వింగ్స్ ఇండియాలో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
Rammohan Naidu:భారత విమానయాన చరిత్రలో మరో మైలురాయి.. ‘ధ్రువ్ ఎన్‌జీ’ నింగిలోకి!
CM Chandrababu: ఫైనల్‌గా ఇండిగో సంక్షోభంపై సీఎం చంద్రబాబు రియాక్ట్.. ఏమన్నాడంటే..?
Rammohan Naidu: ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలపై మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్షా సమావేశం
Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Big Stories

×