E-Paper
Advertisement
Indigo Crisis: ఇండిగో సంక్షోభం.. లోక్‌సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన

Indigo Crisis: ఇండిగో సంక్షోభం.. లోక్‌సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన

Indigo Crisis:  ఇండిగో సంక్షోభంపై కేంద్రం మరో ప్రకటన చేసింది. మంగళవారం లోక్‌సభలో మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంక్షోభంపై సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ఇండిగో కార్యకలాపాలు వేగంగా స్థిరీకరించబడుతున్నాయని, భద్రత పూర్తిగా అమలులో ఉందన్నారు. ఇండిగో సంక్షోభం కేంద్రం కీలక ప్రకటన ఇండిగో సంక్షోభంపై ప్రతీ రోజు ప్రకటన చేస్తోంది కేంద్రం. ఆ సంస్థలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి, తీసుకున్న చర్యలను వివరిస్తోంది. సోమవారం […]

Air India Service : విమానంలో కేంద్ర మంత్రికి విరిగిపోయిన సీటు – తర్వాత ఏమైందో తెలుసా.?
Minister Ram Mohan Naidu : ఈ యుద్ధ విమానం మేడ్ ఇన్ ఇండియా – ఫైటర్ జెట్ నడిపిన రామ్మోహన్ నాయుడు
TDP Cadre Angry: మంత్రి రామ్మోహన్ నాయుడిపై కేడర్ ఆగ్రహం.. ఆపై ట్రోలింగ్, ఎందుకు?

Big Stories

×