E-Paper
Advertisement
Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!
సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క
El Niño: తెలంగాణలో వరి సాగు సగానికి పడిపోనుందా? ఎల్ నినో పై ప్రభుత్వం షాకింగ్ అంచనా..!
స్మార్ట్‌గా బురిడీ కొట్టిస్తున్న డీలర్లు.. ఎరువుల యాప్ ఓపెన్ చేసేలోపే ఖాళీ.. ఎలా సాధ్యం?
Rythu Commission: గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏళ్ల నిరీక్షణకు తెర!

Rythu Commission: గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏళ్ల నిరీక్షణకు తెర!

Rythu Commission: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, అన్నదాతల హక్కులను కాపాడటంలో ‘రైతు కమిషన్’ అపన్నహస్తంగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ, దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యలను సైతం పరిష్కరిస్తూ నిజమైన ‘అపన్నహస్తం’గా మారుతోంది. సమాజంలో అట్టడుగున ఉన్న ఆదివాసి గిరిజన రైతులకు, పోడు భూములపై ఆధారపడి బతుకుతున్న అన్నదాతలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో కమిషన్ చూపిన చొరవ క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 6లక్షల 70 వేల ఎకరాలు.. సాధారణంగా […]

Rythu Bharosa: తెలంగాణ రైతన్నల గుండెల్లో లబ్ డబ్ గుబులు.. మళ్లీ కోతలు తప్పవా..?
Crop Diversification: తెలంగాణ రైతులకు అలర్ట్.. వరి సాగుకు బ్రేక్.. ప్రభుత్వం సరికొత్త వ్యూహం!

Crop Diversification: తెలంగాణ రైతులకు అలర్ట్.. వరి సాగుకు బ్రేక్.. ప్రభుత్వం సరికొత్త వ్యూహం!

Crop Diversification: రాష్ట్రంలో సాంప్రదాయ వ్యవసాయ విధానాల్లో మార్పులు తీసుకువస్తూ, రైతులను లాభసాటి పంటల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగా పంటల మార్పిడిపై ఒక ఉన్నత స్థాయి ‘రాష్ట్రస్థాయి కమిటీ’ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పంటలు మార్చేలా ప్రోత్సహించడానికి ఈ కమిటీని రంగంలోకి దించనుంది. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి రైతులకు విస్తృత […]

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్నీ తెలుగు భాషలోనే..?

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్నీ తెలుగు భాషలోనే..?

Telugu Communications: రాష్ట్రంలోని అన్నదాతలకు మరింత చేరువయ్యేందుకు, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో వేగంగా పరిష్కరించేందుకు రైతు కమిషన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కమిషన్ పరిధిలో జరిగే అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల (కమ్యూనికేషన్స్) అన్నింటినీ ఇకపై పూర్తిగా తెలుగు భాషలోనే నిర్వహించాలని నిర్ణయించింది. రైతు కమిషన్ చైర్మన్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రజల మాతృభాష తెలుగు కావడం, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఇంగ్లీషు కంటే సొంత భాషలోనే విషయాలు సులభంగా అర్థమవుతాయనే ఉద్దేశంతోనే ఈ […]

Paddy Procurement: కాంగ్రెస్ సర్కార్‌కు మిత్రపక్షం షాక్.. ధాన్యం కొనుగోళ్ల నిర్ణయంపై సిపిఐ తీవ్ర ఆగ్రహం!

Paddy Procurement: కాంగ్రెస్ సర్కార్‌కు మిత్రపక్షం షాక్.. ధాన్యం కొనుగోళ్ల నిర్ణయంపై సిపిఐ తీవ్ర ఆగ్రహం!

Paddy Procurement: స్వేచ్చ బ్యూరో: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధి విధానాలు, కోటాల మేరకే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటించడం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన విమర్శించారు. మంత్రుల ప్రత్యేక సమావేశంలో తీసుకున్న నిర్ణయం రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసేదిగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏయే పంటలకు మద్దతు ధర ప్రకటించి, ఎంత మేరకు […]

Paddy Procurement: దేశంలోనే టాప్ కానీ కొనుగోళ్లలో లాస్ట్.. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆంక్షలు..?

Paddy Procurement: దేశంలోనే టాప్ కానీ కొనుగోళ్లలో లాస్ట్.. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆంక్షలు..?

Paddy Procurement: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా ప్రకారమే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ రాష్ట్ర రాజకీయాల్లోనూ, రైతుల్లోనూ బిగ్ డిబేట్‌కు దారితీసింది. ఇప్పటివరకు కేంద్రం మద్దతు లేకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం భారీగా ధాన్యాన్ని సేకరిస్తూ వస్తోంది. అయితే, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల అదనపు భారం పడుతోంది. దాంతో.. భవిష్యత్ వ్యూహాలపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం విధి […]

Harish Rao: తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ పై.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్..!

Harish Rao: తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ పై.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్..!

Harish Rao: స్వేచ్చ బ్యూరో: మొన్నటి వ్యవసాయ సమీక్షలో పంట బోనస్‌కు కోతలు పెట్టిన ప్రభుత్వం, నేడు డిజిటల్ క్యాబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేయడం రైతాంగాన్ని దారుణంగా మోసం చేయడమేనని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు.రోజుకో వింత నిర్ణయం, చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బతుకును చిత్తు చేస్తోంది. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ‘డిస్ట్రక్టివ్ క్రియేటివిటీ’ తో రైతుల జీవితాలతో ఆడుకుంటున్నదన్నారు. […]

Farmer Exploitation: దమ్ముంటే విచారణ జరపండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవన్ రెడ్డి చాలెంజ్!
తెలంగాణ రైతులకు బంపరాఫర్.. బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి
రైతన్న మెడపై కాంగ్రెస్ కత్తి.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!
Farmer Issues: రేవంత్ సర్కార్‌పై కవిత నిప్పులు.. సిగ్గులేని ప్రభుత్వం అంటూ ఫైర్..!

Big Stories

Advertisement
×