BigTV English
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ షురూ..

MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ షురూ..

MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలోని 3 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానాలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, పశ్చిమగోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. […]

TSPSC : పేపర్ లీకేజీ వ్యవహారం.. కీలక సమాచారం దొరికిందా..?
Amith Sha : ఆ నేతలపై బీజేపీ గురి..? అమిత్ షా వ్యూహం ఇదేనా..?
MLA Rajaiah : తగ్గేదేలే.. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినా.. శాంతించని సర్పంచ్..
Kcr Wife Shobha : కేసీఆర్ సతీమణి శోభకు అస్వస్థత.. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు..
Bandi Sanjay : ఆ నోటీసులు అందలేదు.. వస్తే విచారణకు హాజరవుతా: బండి సంజయ్
BRS : అపాయింట్ మెంట్ ఇవ్వని గవర్నర్.. రాజ్ భవన్ వద్ద మేయర్ నిరసన..

BRS : అపాయింట్ మెంట్ ఇవ్వని గవర్నర్.. రాజ్ భవన్ వద్ద మేయర్ నిరసన..

BRS : ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. బండి సంజయ్‌ పై గవర్నర్‌ తమిళిసైకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే గవర్నర్ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని ఆరోపిస్తూ మేయర్‌ విజయలక్ష్మి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మహిళా నేతలంతా రాజ్‌భవన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇస్తున్న గవర్నర్‌.. […]

Delhi Liqour Scam : కవిత విచారణ ఎలా జరుగుతోంది..? ఆ ఫోనే కీలకమా..?
Bandi Sanjay : కవితపై బండి ఘాటు విమర్శలు.. మహిళా కమిషన్ సీరియస్..
Bandi Sanjay : కేబినెట్ లో మహిళలు ఎంతమంది..? కేసీఆర్ ను ప్రశ్నించు.. కవితకు బండి కౌంటర్..
KCR : కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

KCR : కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

KCR : తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 30న సచివాలయ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ పేరును పెట్టారు. కేసీఆర్ పుట్టినరోజును పురష్కరించుకుని ఫిబ్రవరి 17న సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని తొలుత భావించారు. అప్పుడు అనివార్య కారణాలతో ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. నూతన సచివాలయాన్ని తాజాగా సీఎం కేసీఆర్‌ సందర్శించారు. భవనం చుట్టూ తిరిగి పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి […]

Manchu Manoj : మంచు మనోజ్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల మధ్య బంధమేంటి?.. మౌనిక ఆ పార్టీలో చేరతారా.. ?
Kavitha : టార్గెట్ నేను కాదు.. ఈడీ నోటీసులపై కవిత రియాక్షన్..
Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. నెక్ట్స్ ఏంటి..?
Komatireddy :కోమటిరెడ్డిపై కేసు నమోదు.. అరెస్ట్ చేస్తారా..?

Big Stories

×