E-Paper
Advertisement

Bandi Sanjay: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం.. అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలున్నారు : బండి సంజయ్

Bandi Sanjay: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం.. అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలున్నారు : బండి సంజయ్
Advertisement

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ బీజేపీ. చిన్న మీటింగ్‌కు కూడా అధిష్టానం నుంచి అగ్రనేతలను దింపుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ వంటి దిగ్గజ నేతలు వరుసగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించి జనాలకు హామీల మీద హామీలు గుప్పించారు.

ఇక త్వరలోనే రాష్ట్రంలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఈ సభకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నేతలున్నారన్నారు. రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ నేడు 300 సీట్లు దాటిందని తెలిపారు.

Advertisement

తెలంగాణలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణలో బీజేపీని ఇంకా ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్మమని వెల్లడించారు.

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×