BigTV English

Current Shock: దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. దంపతుల మృతి..

Current Shock:  దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. దంపతుల మృతి..

Couple Died Due To Current Shock


Couple Died Due To Current Shock(Local news telangana): వికారాబాద్‌ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బొంరాస్‌పేట మండలంలోని బురాన్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాజాద్ జిల్లాలోని బురాన్‌పూర్‌కు చెందిన దంపతులు బోయిన లక్ష్మణ్‌ (48), లక్ష్మి (42) వారి ఇంటి ముందున్న రేకుల షెడ్డు సమీపంలో దుస్తులు ఆరేసేందుకు వైరుతో తీగలు ఏర్పాటు చేసుకున్నారు.

Read More: రైతు బీమా, రైతు బంధు డబ్బు స్వాహా.. ముగ్గురు అరెస్ట్


దుస్తులు ఆరేసే క్రమంలో వారు కట్టిన తీగకు కరెంట్ పాస్ అయింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. లక్ష్మణ్, లక్ష్మి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags

Related News

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Janagam District: రియల్లీ గ్రేట్.. ఆటోలోనే పురుడు పోసిన ఆశా వర్కర్లు.. జనగాం జిల్లాలో ఘటన

Konda Surekha vs Ponguleti: ఢిల్లీకి చేరిన పంచాయితీ.. పొంగులేటిపై సోనియాకు కొండా కంప్లైంట్

BC Reservations: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. BC రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం

Karimnagar BJP: కరీంనగర్ జిల్లా బీజేపీలో.. బయటపడ్డ విభేదాలు..

Theft at Brilliant college: బ్రిలియంట్ కాలేజీ చోరీ కేసులో వెలుగులోకి సంచలనాలు..

Padi Kaushik Reddy: అమ్మతోడు వెయ్యి మందితో దాడి చేస్తా.. సొంత పార్టీ నేతలకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Big Stories

×