E-Paper
Advertisement

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!
Advertisement

Hyderabad: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనగా.. సాయంత్రం 5 గంటల సమయంలో వర్షం తన ప్రతాపం చూపడం ప్రారంభించింది. నగరం నడిబొడ్డుతో పాటు పశ్చిమ భాగంలోని జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గం, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షం కురుస్తోంది. కాగా, నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చినుకులు పడుతుండటంతో వర్షం విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ, సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు, ఐటీ ఉద్యోగులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో పలు చోట్ల ట్రాఫిక్ నెమ్మదించింది.

Also Read: అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

Related News

రాహుల్ గాంధీ అరెస్ట్‌పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. ఏమన్నారంటే?

నా చావు కాలేజీకి చెప్పకండి.. సంతోషిస్తారు!.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టూడెంట్ సూసైడ్ నోట్!

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

ఉద్యమకారుల కోసం పోరాడి.. బీఆర్ఎస్‌లో బలయ్యాను.. కవిత సంచలన వ్యాఖ్యలు

Education Hub: మాటలు వద్దు.. హకీంపేటలో అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్!

కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!

హైదరాబాదీలకు షాక్.. రేపటి నుంచి క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీలు బంద్!

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Big Stories

Advertisement
×