E-Paper
Advertisement

Droupadi Murmu: పోచంపల్లిలో రాష్ట్రపతి పర్యటన.. చేనేత కార్మికుల కృషి అభినందనీయం

Droupadi Murmu: పోచంపల్లిలో రాష్ట్రపతి  పర్యటన.. చేనేత కార్మికుల కృషి అభినందనీయం

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లిలో పర్యటించారు. చేనేత కళను విభిన్న కళగా అభివర్ణించారు. చేనేత మగ్గాలను ఆమె పరిశీలించారు. టై అండ్ డై ఇక్కత్ పట్టుచీరల తయారీని చూశారు.

పోచంపల్లి చేనేత కార్మికులను కలవడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి. పోచంపల్లిలో చేనేత కార్మికులు తయారు చేసిన వివిధ వస్త్రాలను రాష్ట్రపతి పరిశీలించారు. వస్త్రాల తయారీలో చేనేత కార్మికుల కృషి అభినందనీయం అన్నారు. విభిన్నమైన చేనేత వస్త్రాల తయారీ కళను భవిష్యత్ తరాలకు అందించేందుకు చేనేత కార్మికుల చేస్తున్న ప్రయత్నం హర్షణీయం అని పేర్కొన్నారు. చేనేత కార్మికుల ఇచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకుని .. పోచంపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హామీ ఇచ్చారు.

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×