E-Paper
Advertisement

Droupadi Murmu: పోచంపల్లిలో రాష్ట్రపతి పర్యటన.. చేనేత కార్మికుల కృషి అభినందనీయం

Droupadi Murmu: పోచంపల్లిలో రాష్ట్రపతి  పర్యటన.. చేనేత కార్మికుల కృషి అభినందనీయం
Advertisement

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లిలో పర్యటించారు. చేనేత కళను విభిన్న కళగా అభివర్ణించారు. చేనేత మగ్గాలను ఆమె పరిశీలించారు. టై అండ్ డై ఇక్కత్ పట్టుచీరల తయారీని చూశారు.

పోచంపల్లి చేనేత కార్మికులను కలవడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి. పోచంపల్లిలో చేనేత కార్మికులు తయారు చేసిన వివిధ వస్త్రాలను రాష్ట్రపతి పరిశీలించారు. వస్త్రాల తయారీలో చేనేత కార్మికుల కృషి అభినందనీయం అన్నారు. విభిన్నమైన చేనేత వస్త్రాల తయారీ కళను భవిష్యత్ తరాలకు అందించేందుకు చేనేత కార్మికుల చేస్తున్న ప్రయత్నం హర్షణీయం అని పేర్కొన్నారు. చేనేత కార్మికుల ఇచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకుని .. పోచంపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హామీ ఇచ్చారు.

Tags

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×