E-Paper
Advertisement

Drugs in Punjagutta: పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ లభ్యం.. ఇద్దరు అరెస్ట్!

Drugs in Punjagutta: పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ లభ్యం.. ఇద్దరు అరెస్ట్!
Advertisement

Drugs Seized in Punjagutta Hyderabad: పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకును పంజాగుట్ట పోలీసులు చేధించారు. పాలస్తీనాకు చెందిన సయూద్‌ అలీ, ముంబైకి చెందిన రోమిలను అరెస్ట్‌ చేశారు. రెండ్రోజుల క్రితం పంజాగుట్ట మెట్రో స్టేషన్‌ వద్ద.. సయూద్‌ కి.. రోమీ డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4.75 గ్రాముల ఎక్ట్ససీ పిల్స్‌, 5.18 గ్రాముల ఎండీఎంఏ.. 109 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

నిందితులకు హైదరాబాద్,ఢిల్లీ, బెంగళూరు, గోవాలోని స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. నిందితుల లిస్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన 31 మంది వినియోగదారులు ఉన్నారు. స్టూడెంట్‌ వీసాపై వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్న సయూద్‌.. మనీ కోసం డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. సయూద్ ఆర్డర్ మేరకు గోవాలోని క్రిస్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి అందిస్తున్నట్టు విచారణలో తేల్చారు.

Tags

Related News

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×