BigTV English
Advertisement

Nagole Road Accident : బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. తండ్రి,కొడుకు మృతి

Nagole Road Accident : బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్.. తండ్రి,కొడుకు మృతి

Nagole Road Accident: హైదరాబాద్‌ నాగోల్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. బైకును టిప్పర్‌ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన ప్రదీప్‌ అనే వ్యక్తి, తన తండ్రితో బైక్‌పై బయటకు వెళ్లాడు. నాగోల్ గౌరెల్లి పాపన్న గూడా చౌరస్తా వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన టిప్పర్‌ బలంగా ఢీ కొట్టింది.


ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు చనిపోయారు. ప్రమాద సమయంలో టిప్పర్‌ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. టిప్పర్‌ ముందు భాగం దగ్ధమవ్వడంతో పాటు బైక్‌ కూడా కాలి బూడిదైంది. బైక్ ను ఢీ కొట్టిన టిప్పర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. తండ్రి, కుమారుల మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇంటి యజమాని, కొడుకు ఒకేసారి అనంతలోకాలకు వెళ్లిపోవడంతో.. ఆ ఇల్లాలు ఒంటరైంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి,కొడుకు మరణించడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Related News

Gadwal Murder Case: బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు దారుణం.. మహిళ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

Nellore Road Accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాపారుల పైకి దూసుకెళ్లిన కంటైనర్ లారీ.. ముగ్గురి మృతి

Andhra Pradesh: దారుణం.. సుపారీ గ్యాంగ్‌తో కన్నకొడుకుని హత్య చేయించిన తల్లి

Bhadradri Kothagudem Crime: పెళ్లయి ఆరు నెలలకే నరకం.. ఇంటిలో సీసీ కెమెరాలు, నవ వధువు ఆత్మహత్య

Road Accident in Krishna: పల్టీలు కొట్టిన కారు.. స్పాట్‌లో యువకులంతా మృతి, కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం

Annamaya District: అత్యంత దారుణం.. వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన

Kadapa: చనిపోయిందా? చంపేశారా? కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Pune Crime: భార్యను చంపి ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు

Big Stories

×