E-Paper
Advertisement

KTR : ఆ నెటిజన్‌ పరిశీలనకు ఏకీభవిస్తున్న.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్య..

KTR: ఆ నెటిజన్‌ ట్వీట్ కు ఏకీభవిస్తున్న.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్య..

KTR : ఆ నెటిజన్‌ పరిశీలనకు ఏకీభవిస్తున్న.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్య..

KTR : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పలువురు పలు విధాలుగా స్పందనలు, పరిశీలనలు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బదులుగా 32 యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకుని ఉంటే తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవటం సులభమయ్యేది అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారని పేర్కొన్నారు. ఆ నెటిజన్ పరిశీలనతో తాను కూడా ఏకీభవిస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలకు కౌంటర్ గా ఇటీవల స్వేతపత్రం విడుదల చేసే సందర్భంగా కూడా బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఇదే రకమైన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ముఖ్యంగా యూ ట్యూబ్ లో ప్రత్యర్థుల అసత్య ప్రచారాలను తిప్పకొట్టడంలో తాము విఫలం అయినట్లు ఒప్పుకున్నారు.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×