E-Paper
Advertisement

KTR : ఆ నెటిజన్‌ పరిశీలనకు ఏకీభవిస్తున్న.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్య..

KTR: ఆ నెటిజన్‌ ట్వీట్ కు ఏకీభవిస్తున్న.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్య..

KTR : ఆ నెటిజన్‌ పరిశీలనకు ఏకీభవిస్తున్న.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్య..
Advertisement

KTR : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పలువురు పలు విధాలుగా స్పందనలు, పరిశీలనలు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కేసీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బదులుగా 32 యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకుని ఉంటే తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవటం సులభమయ్యేది అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారని పేర్కొన్నారు. ఆ నెటిజన్ పరిశీలనతో తాను కూడా ఏకీభవిస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలకు కౌంటర్ గా ఇటీవల స్వేతపత్రం విడుదల చేసే సందర్భంగా కూడా బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఇదే రకమైన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ముఖ్యంగా యూ ట్యూబ్ లో ప్రత్యర్థుల అసత్య ప్రచారాలను తిప్పకొట్టడంలో తాము విఫలం అయినట్లు ఒప్పుకున్నారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×