E-Paper
Advertisement

Medak road accident: మెదక్‌లో ఘోరమైర యాక్సిడెంట్‌లో నలుగురు మృతి

Medak road accident: మెదక్‌లో ఘోరమైర యాక్సిడెంట్‌లో నలుగురు మృతి

Medak road accident: అతివేగం ప్రమాదకరం.. పోలీసులు నిత్యం చెబుతూనే ఉంటారు. అయినా యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మైకులతో అనౌన్స్‌మెంట్లు చేస్తున్నారు. అయినా వాహనదారులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ వద్ద రోడ్డు లారీలు ఢీ కొన్నాయి

ఈ ఘటనలో స్పాట్‌లో నలుగురు మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక లారీలో క్యాబిన్‌లో ఉన్న నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడినవారిని వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై ఉన్న లారీలను పక్కకు పెట్టి ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చూశారు. ప్రమాదం జరిగిన తీరుకు పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

Tags

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×