E-Paper
Advertisement

Medak road accident: మెదక్‌లో ఘోరమైర యాక్సిడెంట్‌లో నలుగురు మృతి

Medak road accident: మెదక్‌లో ఘోరమైర యాక్సిడెంట్‌లో నలుగురు మృతి

Medak road accident: అతివేగం ప్రమాదకరం.. పోలీసులు నిత్యం చెబుతూనే ఉంటారు. అయినా యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మైకులతో అనౌన్స్‌మెంట్లు చేస్తున్నారు. అయినా వాహనదారులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ వద్ద రోడ్డు లారీలు ఢీ కొన్నాయి

ఈ ఘటనలో స్పాట్‌లో నలుగురు మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక లారీలో క్యాబిన్‌లో ఉన్న నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడినవారిని వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై ఉన్న లారీలను పక్కకు పెట్టి ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చూశారు. ప్రమాదం జరిగిన తీరుకు పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

Tags

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×