BigTV English
Congress Collapse : కాంగ్రెస్ కు బిగ్ షాక్.. స్రవంతి డిపాజిట్ గల్లంతు..
Rajagopalreddy : అధర్మ యుద్ధం.. మునుగోడు ఓటమిపై రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్..
TRS Celebrations : టీఆర్ఎస్ సంబరాలు షురూ.. కారుదే జోరు..
BJP Lead Palivela : పలివెల ఓట్లు ఎటు? ఈటల అత్తగారి ఊర్లో ఎవరిది హవా?
KA Paul : పాల్ కు లక్ష ఓట్లు!.. డిపాజిట్ గల్లంతుపై సవాల్..
BIG TV SURVEY: మునుగోడు ఉపఎన్నికపై బిగ్ టీవీ సర్వే బిగ్ హిట్
Munugodu by Election : 11,666 ఫ్యాన్సీ మెజార్టీ… మునుగోడులో గులాబీ గెలుపు..
Munugodu Political History : మునుగోడు రాజకీయ చరిత్ర
Munugodu Counting : ప్రారంభమైన మునుగోడు ఓట్ల లెక్కింపు..
REVANTHREDDY : దేశాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర: రేవంత్ రెడ్డి
MUNUGODU BYPOLL: మునుగోడు ఫలితం ఆలస్యంపై బీజేపీ ఆగ్రహం.. సీఈవో తీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపణ
Etela Rajender : ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలా?: ఈటల

Etela Rajender : ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలా?: ఈటల

Etela Rajender : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాషాయ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. దేశం అధోగతి పాలవుతుందని కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.లక్షల మంది ఉద్యమంలో పాల్గొని చాలా మంది ప్రాణాలు అర్పిస్తే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. కానీ కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు.నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. […]

Modi : ఈ నెల 12 తెలంగాణలో మోదీ పర్యటన.. రామగుండంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్

Modi : ఈ నెల 12 తెలంగాణలో మోదీ పర్యటన.. రామగుండంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్

Modi : ప్రధాని మోదీ ఈ నెల 12న తెలంగాణలో పర్యటిస్తారు. రూ.6,120 కోట్లతో పునరుద్ధరించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. భారీగా జన సమీకరణ చేసేందుకు సన్నద్ధమవుతోంది. లక్షమంది బహిరంగసభలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల నేతలతో హైదరాబాద్ […]

Rahul Gandhi : తెలంగాణలో రైతులకు తీవ్ర అన్యాయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ ఆగ్రహం

Rahul Gandhi : తెలంగాణలో రైతులకు తీవ్ర అన్యాయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాహుల్ ఆగ్రహం

Rahul Gandhi : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రైతులు,యువకులు,విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల యజమానుల సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. మెదక్‌ జిల్లా పెద్దాపూర్ కూడలిలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను రాహుల్ తప్పుపట్టారు. రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు.ప్రభుత్వ సంస్థలను మోదీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుందో కేంద్ర పెద్దలు ఆలోచించాలని […]

Big Stories

×