E-Paper
Advertisement
KTR: మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. బీజేపీతో పొత్తుపై కేటీఆర్ కామెంట్
Minister Seethakka: మీ తండ్రి నేర్పిన సంస్కారం ఇదేనా?: కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్
loan waiving: రైతులకు తీపి కబురు.. రుణమాఫీ మూడో విడత నిధులు విడుదలయ్యాయి.. చెక్ చేసుకున్నారా?
Free RTC Bus Journey: బ్రేకు డ్యాన్సులు అంటూ..  మహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు

Free RTC Bus Journey: బ్రేకు డ్యాన్సులు అంటూ.. మహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఈ అవకాశంపై రాష్ట్రంలోని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాలు చేసే మహిళలు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. మహిళాలోకమంతా ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఒక వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో చోటుచేసుకున్న మార్పులపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల నుంచి కొంత నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు […]

Rain Alert: తెలంగాణలో మూడురోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ
CM Reavanth Reddy: సీఎం రేవంత్ కీలక ప్రకటన..త్వరలోనే రైతు భరోసా
Sitarama Project: సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
KTR, Harish rao: బావ బావమరిది మధ్య కోల్డ్ వార్..హరీశ్ వెర్సెస్ కేటీఆర్?
Telangana Students Association: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల కోసం నెలకు రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నారా?
CM Revanth Reddy:  ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, ఈ రెండు పనుల కోసం కూడా..

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, ఈ రెండు పనుల కోసం కూడా..

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేడో రేపో ఢిల్లీకి వెళ్లనున్నారు. కొత్త పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించనున్నారు. పనిలోపనిగా వరంగల్‌లో జరగనున్న రైతు కృతజ్ఞత సభకు సోనియాగాంధీ, రాహుల్‌లను ఆహ్వానించనున్నారు. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ టూర్‌లో భాగంగా రీసెంట్‌గా అమెరికా, కొరియా టూర్లలో పారిశ్రామిక వేత్తలతో చర్చించిన విషయాలను వివరించారు. పని లోపనిగా పెండింగ్‌లో ఉన్న నూతన పీసీసీ చీఫ్‌తోపాటు మంత్రివర్గ […]

CM Revanth Reddy: తొలిసారి గోల్కొండ కోటపై సీఎం రేవంత్‌రెడ్డి స్పీచ్, కీలక పాయింట్లు వెల్లడి..

CM Revanth Reddy: తొలిసారి గోల్కొండ కోటపై సీఎం రేవంత్‌రెడ్డి స్పీచ్, కీలక పాయింట్లు వెల్లడి..

CM Revanth Reddy: అహింసనే ఆయుధంగా మలిచిన మహా సంగ్రామం స్వాతంత్య్ర పోరాటమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దూరదృష్టి కారణంగా ప్రస్తుతం దేశం ఈ స్థాయిలో ఉందన్నారు. ముఖ్యంగా ఆయన ప్రారంభించిన ప్రాజెక్టుల వల్లే దేశం సస్యశ్యామలంగా మారిందన్నారు. బీహెచ్ఈఎల్‌తోపాటు కీలకమైన ప్రాజెక్టుకులను స్థాపించారని గుర్తు చేశారు. లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ హయాంలో సాగులో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. బ్రిటీష్ దాస్య శృంఖలాల నుంచి దేశం విముక్తి పొందిన స్పూర్తితో తెలంగాణలో […]

Train Accident: బెంగుళూరు ఎక్స్ ప్రెస్‌కు స్వల్ప ప్రమాదం.. అరగంటపాటు నిలిపివేత
Crop Loan Waiver: నేడే మూడో విడత రుణమాఫీ.. నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు
Farm Loan: సరికొత్త అధ్యాయం..  ఏకకాలంలో రైతు రుణమాఫీ

Big Stories

Advertisement
×