BigTV English

PM Modi: మోదీ ఓపెనింగ్స్.. 11వేల కోట్ల పనులకు శ్రీకారం..

PM Modi: మోదీ ఓపెనింగ్స్.. 11వేల కోట్ల పనులకు శ్రీకారం..
pm modi openings

PM Modi: ప్రధాని మోదీ తెలంగాణలో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ వేదికగా.. రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులను ఆరంభించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆధునిక భవనాల నిర్మాణానికి రిమోట్ కంట్రోల్ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మోదీ. అలాగే ఐదు జాతీయ రహదారులనూ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

సికింద్రాబాద్ మహబూబ్‌నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులను ఆవిష్కరించారు. సికింద్రాబాద్ జోన్‌లో 13 MMTS సర్వీసులనూ ప్రారంభించారు ప్రధాని మోదీ.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×