E-Paper
Advertisement

Makloor Murders: నిజామాబాద్ వరుస హత్యల కేసు.. మాదాపూర్ లో ప్రసాద్ మృతదేహం?

Makloor Murders: నిజామాబాద్ వరుస హత్యల కేసు.. మాదాపూర్ లో ప్రసాద్ మృతదేహం?
Advertisement
telangana news updates

Makloor Murders(Telangana news updates):

కామారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన వరుస హత్యల కేసులో.. పోలీసులు కస్టడీ పిటీషన్‌ వేశారు. ఈ మేరకు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని ఎల్లారెడ్డి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయటం సహా మరో రెండు మృతదేహాల గుర్తింపు కోసం నిందితులను కష్టడికి ఇవ్వాలన్న పోలీసులు కోరుతున్నారు. కస్టడీ పిటిషన్ పై ఇవాళ న్యాయమూర్తి విచారించనున్నారు.

వరుస హత్యల ఘటనలో మరో రెండు మృతదేహాల కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆరుగురిని హత్య చేసి ఒక్కో చోట మృతదేహాలను నిందితులు వదిలేశారు. ఇప్పటివరకూ నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించగా.. మరో రెండు దొరకాల్సి ఉంది. మాదాపూర్ అటవీప్రాంతంలో ప్రసాద్ మృతదేహం పూడ్చిపెట్టినట్లు నిందితులు తెలిపారు. ప్రసాద్ భార్య శాన్వీక మృతదేహాన్ని.. బాసర గోదావరిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా.. మరో రెండు మృతదేహాల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని బుధవారం ఫోరెన్సిక్ పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో వెలికితీసే అవకాశముంది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×