E-Paper
Advertisement

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్‌సీ ప్రకటించిన ప్రభుత్వం..

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్‌సీ ప్రకటించిన ప్రభుత్వం..

TSRTCPRC For TSRTC Employees: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇచ్చింది. ఈ కొత్త ఫిట్‌మెంట్ జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2017 నుంచి 21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలుచేస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఈ పీఆర్‌సీ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ. 35 కోట్ల భారం పడనుంది. ఈ ప్రకటనతో 53,701 మంది టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులను గత ప్రభుత్వం విస్మరించింది. రెండు పీఆర్‌‌సీలు ప్రకటించాల్సి ఉన్నా ఐ. ఆర్ తో సరిపెట్టింది. దీంతో ఉద్యోగులకు అధికారంలోకి రాగానే వేతన సవరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల లోపే ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేసింది. దీంతో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×