E-Paper
Advertisement

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్‌సీ ప్రకటించిన ప్రభుత్వం..

TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్‌సీ ప్రకటించిన ప్రభుత్వం..
Advertisement

TSRTCPRC For TSRTC Employees: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇచ్చింది. ఈ కొత్త ఫిట్‌మెంట్ జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2017 నుంచి 21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలుచేస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఈ పీఆర్‌సీ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ. 35 కోట్ల భారం పడనుంది. ఈ ప్రకటనతో 53,701 మంది టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

Advertisement

తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులను గత ప్రభుత్వం విస్మరించింది. రెండు పీఆర్‌‌సీలు ప్రకటించాల్సి ఉన్నా ఐ. ఆర్ తో సరిపెట్టింది. దీంతో ఉద్యోగులకు అధికారంలోకి రాగానే వేతన సవరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల లోపే ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేసింది. దీంతో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×