E-Paper
Advertisement

Revanth Reddy speech: హైదరాబాద్‌లో బయల్దేరిన కారు, ఢిల్లీకి వెళ్లే సరికి కమలం!

Revanth Reddy speech: హైదరాబాద్‌లో బయల్దేరిన కారు, ఢిల్లీకి వెళ్లే సరికి కమలం!
Revanth Reddy latest news

Revanth Reddy latest news(Political news today telangana):

రాబోయే ఎన్నికల్లో ఏఏ పార్టీలతో పొత్తు ఉంటుందన్న దానిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి స్పందించారు. పొత్తుల వ్యవహారం AICC చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మైనార్టీ, మెజార్టీ అన్న తేడా ఉండదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పోజిషన్‌లో ఉన్నారని తెలిపారు. అసలు బీఆర్‌ఎస్‌ పార్టీ మైనార్టీల కోసం చేసిందేం లేదన్నారు రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లల్లో ఒక్క పర్సెంట్‌ కూడా మైనార్టీలకు దక్కలేదని విమర్శించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ వేరు వేరు కాదని.. రెండు పార్టీలు ఒకటే అని ఆరోపించారు రేవంత్. హైదరాబాద్‌లో బయల్దేరిన కారు.. ఢిల్లీకి వెళ్లే సరికి కమలంగా మారుతుందన్నారు. మైనార్టీ ఓట్లను కేసీఆర్ బీజేపీకి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మైనార్టీలంతా కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారని తెలిపారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×