E-Paper
Advertisement

Revanth Reddy speech: హైదరాబాద్‌లో బయల్దేరిన కారు, ఢిల్లీకి వెళ్లే సరికి కమలం!

Revanth Reddy speech: హైదరాబాద్‌లో బయల్దేరిన కారు, ఢిల్లీకి వెళ్లే సరికి కమలం!
Advertisement
Revanth Reddy latest news

Revanth Reddy latest news(Political news today telangana):

రాబోయే ఎన్నికల్లో ఏఏ పార్టీలతో పొత్తు ఉంటుందన్న దానిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి స్పందించారు. పొత్తుల వ్యవహారం AICC చూసుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మైనార్టీ, మెజార్టీ అన్న తేడా ఉండదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో మైనార్టీలు చాలా పెద్ద పోజిషన్‌లో ఉన్నారని తెలిపారు. అసలు బీఆర్‌ఎస్‌ పార్టీ మైనార్టీల కోసం చేసిందేం లేదన్నారు రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లల్లో ఒక్క పర్సెంట్‌ కూడా మైనార్టీలకు దక్కలేదని విమర్శించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ వేరు వేరు కాదని.. రెండు పార్టీలు ఒకటే అని ఆరోపించారు రేవంత్. హైదరాబాద్‌లో బయల్దేరిన కారు.. ఢిల్లీకి వెళ్లే సరికి కమలంగా మారుతుందన్నారు. మైనార్టీ ఓట్లను కేసీఆర్ బీజేపీకి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మైనార్టీలంతా కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారని తెలిపారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×