BigTV English

Telangana Polling: ప్రశాంతంగా పోలింగ్.. 11 గంటల వరకు 20.64శాతం నమోదు

Telangana Polling: ప్రశాంతంగా పోలింగ్.. 11 గంటల వరకు 20.64శాతం నమోదు

Telangana Polling: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు నిదానంగా వస్తున్నారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ కు బ్రేక్ పడింది. ఉదయం 11 గంటల వరకూ 20.64 శాతం పోలింగ్ నమోదైంది.


ఉమ్మడి జిల్లాల వారిగా చూస్తే.. ఆదిలాబాద్ లో 24.30 శాతం, హైదరాబాద్ లో 10 శాతం, కరీంనగర్ లో 22.62 శాతం, ఖమ్మంలో 24.50 శాతం, మహబూబ్ నగర్ లో 14.64 శాతం, మెదక్ లో 24.30 శాతం, నల్గొండలో 21.92 శాతం, నిజామాబాద్ లో 22 శాతం, రంగారెడ్డిలో 11.64 శాతం, వరంగల్ లో 23.17 శాతం పోలింగ్ నమోదైంది. 2018లో ఈ సమయానికి దాదాపు అన్ని జిల్లాల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది.


Tags

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Big Stories

×