E-Paper
Advertisement

Telangana: కేసీఆర్‌పై రెడ్డి సంఘం తిరుగుబాటు.. తగ్గేదేలే..

Telangana: కేసీఆర్‌పై రెడ్డి సంఘం తిరుగుబాటు.. తగ్గేదేలే..
kcr reddy

Telangana: రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం మాట తప్పారని రెడ్డి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడిచినా మాటలు, ప్రకటనలకే పరిమితమయ్యాయంటూ ధర్నాకు దిగారు. బంజారాహిల్స్‌లో మినిష్టర్స్ క్వార్టర్స్ దగ్గర రెడ్డి సంఘం ప్రతినిధులు నిరసనలు వ్యక్తం చేశారు.

ప్లకార్డులు పట్టుకొని చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు మరింత ఉదృత్తం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకు దిగిన రెడ్డి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

రెడ్డి సామాజిక వర్గంలో వెనకబడిన వారిని ఆదుకుంటామని గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారు. వారి కోసం రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొంత కాలంగా ఈ వర్గం నేతలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న రెడ్డి మంత్రులపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్నికల నాటికి ఇచ్చిన హామీ నెరవేర్చేలా.. పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉద్యమిస్తున్నారు రెడ్డి నేతలు.

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×