E-Paper
Advertisement

Telangana: కేసీఆర్‌పై రెడ్డి సంఘం తిరుగుబాటు.. తగ్గేదేలే..

Telangana: కేసీఆర్‌పై రెడ్డి సంఘం తిరుగుబాటు.. తగ్గేదేలే..
Advertisement
kcr reddy

Telangana: రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం మాట తప్పారని రెడ్డి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడిచినా మాటలు, ప్రకటనలకే పరిమితమయ్యాయంటూ ధర్నాకు దిగారు. బంజారాహిల్స్‌లో మినిష్టర్స్ క్వార్టర్స్ దగ్గర రెడ్డి సంఘం ప్రతినిధులు నిరసనలు వ్యక్తం చేశారు.

ప్లకార్డులు పట్టుకొని చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు మరింత ఉదృత్తం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకు దిగిన రెడ్డి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

రెడ్డి సామాజిక వర్గంలో వెనకబడిన వారిని ఆదుకుంటామని గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారు. వారి కోసం రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొంత కాలంగా ఈ వర్గం నేతలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న రెడ్డి మంత్రులపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్నికల నాటికి ఇచ్చిన హామీ నెరవేర్చేలా.. పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉద్యమిస్తున్నారు రెడ్డి నేతలు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×