E-Paper
Advertisement

Secunderabad: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. పిల్లలతో సహా 8వ అంతస్తు నుంచి దూకి భార్య సూసైడ్..

Secunderabad: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. పిల్లలతో సహా 8వ అంతస్తు నుంచి దూకి భార్య సూసైడ్..
Advertisement
double bed room house

Secunderabad news today telugu(TS news updates): సైకో భర్త వేధింపులు భరించలేకపోయింది. అందంగా లేవని అవమానించేవాడు. అదనపు కట్నం తీసుకురావాలని టార్చర్ చేసేవాడు. అప్పటికే ఇద్దరు కవల పిల్లలు ఉన్నా.. తీరు మారలేదు. అల్లుడి బలవంతంతో.. తాముంటున్న ఫ్లాట్ రాసిచ్చారు ఆమె పేరెంట్స్. అయినా, ఆ శాడిస్ట్ హజ్బెండ్ ధన దాహం తీరనేలేదు. మరిన్ని డబ్బుల కోసం మరింతగా వేధించాడు.

ఇక తట్టుకోలేకపోయింది ఆ భార్య. అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. తాను బతకలేనంటూ.. 8వ అంతస్తు నుంచి పిల్లలను కిందకు తోసేసింది. ఆ తర్వాత తానూ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

సికింద్రబాద్, బన్సీలాల్‌పేట్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సముదాయంలో జరిగిందీ దారుణ ఘట. సమాచారం అందుకున్న పోలీసులు.. తల్లి, పిల్లల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×