E-Paper
Advertisement

Bear caught in Srisailam: బోనులో చిక్కిన ఎలుగుబంటి.. శ్రీశైలం నుంచి వెలుగోడు తరలింపు..

Bear caught in Srisailam: బోనులో చిక్కిన ఎలుగుబంటి.. శ్రీశైలం నుంచి వెలుగోడు తరలింపు..
Advertisement
Srisailam latest news

Srisailam latest news(Andhra news today):

శ్రీశైలంలో చేపట్టిన ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్ అయ్యింది. భల్లూకాన్ని శుక్రవారం వేకువజూమున అటవీశాఖ అధికారులు బంధించారు. శిఖరేశ్వరం సమీపంలో రెండురోజులుగా ఎలుగుబంటి సంచరిస్తోంది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఎలుగుబంటి దాడి చేస్తుందోమోనని బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు.

ఎలుగుబంటి బంధించేందుకు అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శిఖరేశ్వరం పరిధిలో 3 బోన్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎలుగుబంటి బోనులో చిక్కింది. దానిని వెలుగోడుకు ఫారెస్ట్ అధికారులు తరలించారు.

Advertisement

శ్రీశైలం పరిధిలో చిరుత కూడా సంచరిస్తోంది. దీంతో అధికారులను అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అలాంగ్‌ చాంగ్‌ తెరాన్‌ అప్రమత్తం చేశారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవల తిరుపతిలో చిరుత పులి దాడిలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. తిరుపతి ఘటన తర్వాత శ్రీశైలంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు బోన్లు అమర్చి ఎలుగుబంటిని పట్టుకున్నారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×