BigTV English
Advertisement

Suicide : అదృశ్యమైన యువకుడు చెరువులో శవమైతేలాడు.. అసలేం జరిగింది?

Suicide : అదృశ్యమైన యువకుడు చెరువులో శవమైతేలాడు.. అసలేం జరిగింది?
Andhra news updates

Chittoor latest news(Andhra news updates) :

రెండు రోజులుగా కనపడని ఓ యువకుడు చెరువులో పడి శవమైతేలాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో కలకలం రేపింది. బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం గ్రామానికి చెందిన గోపి (17) ఓ హోటల్ యజమాని నాగభూషణం కుమారుడు.


రెండు రోజుల క్రితం గోపి అదృశ్యమైయ్యాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల తర్వాత కడపనతం చెరువులో గోపి శవమైతేలాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడ చేరుకున్నారు. గోపి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడికి మతిస్థిమితం సరిగా లేదని అంటున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.


Tags

Related News

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Jagan Tour: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా.. రైతులకు ఇంతకంటే అవమానం ఉంటుందా?

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు.. డిసెంబర్ లేదా జనవరిలో, ఏవియేషన్ యూనివర్సిటీ కూడా

Jogi Jagan: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Big Stories

×