BigTV English
Advertisement

Kurnool : పిల్లాడి ప్రాణాల మీదికి తెచ్చిన సంప్రదాయం.. నోట్లో చేప ఇరుక్కుని..

Kurnool : పిల్లాడి ప్రాణాల మీదికి తెచ్చిన సంప్రదాయం.. నోట్లో చేప ఇరుక్కుని..

Kurnool : ఓ సంప్రదాయం నాలుగు నెలల బాలుడి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలోని కౌడల్‌పేట కాలనీలో శనివారం చోటు చెసుకుంది. కౌడల్‌పేట కాలనీకి చెందిన బందే నవాజ్‌, మోహమ్మది అనే దంపతులకు నాలుగు నెలల బాలుడు ఉన్నాడు. సంప్రదాయం ప్రకారం పిల్లాడి పెదవులకు చేపను తాకిస్తే ఆరోగ్యంగా ఉంటారని ఆ కుటుంబ సభ్యుల నమ్మకం.


శనివారం బాలుడి పెదవులకు చేపను తాకించే ప్రయత్నం చేశారు.చేతిలో ఉన్న చేప జారి పిల్లాడి నోట్లోకి వెళ్లిపోయింది. పిల్లాడి నోట్లో చేప ఇరుక్కుపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి అపస్మారక స్థితికి వెళ్లాడు. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతికష్టం మీద గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×