E-Paper
Advertisement

Kurnool : పిల్లాడి ప్రాణాల మీదికి తెచ్చిన సంప్రదాయం.. నోట్లో చేప ఇరుక్కుని..

Kurnool : పిల్లాడి ప్రాణాల మీదికి తెచ్చిన సంప్రదాయం.. నోట్లో చేప ఇరుక్కుని..

Kurnool : ఓ సంప్రదాయం నాలుగు నెలల బాలుడి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలోని కౌడల్‌పేట కాలనీలో శనివారం చోటు చెసుకుంది. కౌడల్‌పేట కాలనీకి చెందిన బందే నవాజ్‌, మోహమ్మది అనే దంపతులకు నాలుగు నెలల బాలుడు ఉన్నాడు. సంప్రదాయం ప్రకారం పిల్లాడి పెదవులకు చేపను తాకిస్తే ఆరోగ్యంగా ఉంటారని ఆ కుటుంబ సభ్యుల నమ్మకం.

శనివారం బాలుడి పెదవులకు చేపను తాకించే ప్రయత్నం చేశారు.చేతిలో ఉన్న చేప జారి పిల్లాడి నోట్లోకి వెళ్లిపోయింది. పిల్లాడి నోట్లో చేప ఇరుక్కుపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి అపస్మారక స్థితికి వెళ్లాడు. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతికష్టం మీద గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. దీంతో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×