E-Paper
Advertisement

Andhra Pradesh : ఏపీలో సమ్మెల పర్వం.. ప్రభుత్వానికి 108,104 సిబ్బంది సమ్మె నోటీసు..

Andhra Pradesh : ఏపీలో సమ్మెల పర్వం.. ప్రభుత్వానికి 108,104 సిబ్బంది సమ్మె నోటీసు..
Advertisement
Andhra Pradesh today news

Andhra Pradesh today news :

అమరావతిలో 108, 104 సిబ్బంది 23వ తేదీ నుండి సమ్మెకు వెళ్లనున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు, మునిసిపల్ కార్మికులు, SSA సిబ్బంది సమ్మె చేస్తున్నారు. సోమవారం ప్రభుత్వానికి 108, 104 సిబ్బంది సమ్మె నోటీస్ ఇస్తున్నారు. ప్రధాన డిమాండ్ గా అప్కాస్ లో తమను తీసుకోవాలని కోరారు. ఆర్థిక పరమైన అంశాలపై కాకుండా డిపార్ట్మెంట్ అంశాలపై సమ్మె చేయనున్నారు. 104కి హెల్త్ సెంటర్ ను అప్పగించడం ద్వారా సంవత్సరానికి 100 కోట్లు ఆదా అవుతుందని సిబ్బంది చెబుతుంది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా ఈఎంటీ పోస్టులలో 108 సిబ్బందిని తీసుకోవాలి. 108, 104 లో 18 ఏళ్లుగా పని చేస్తున్న వాళ్ళను RTC కాంట్రాక్టు డైవర్స్ గా తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు.

Advertisement

గత కొద్ది రోజులుగా అంగన్ వాడీ వర్కర్ల కనీస వేతనం 26 వేలు చేయాలని, రిటైర్మెంట్ వయస్సు పరిమితిని 62 సంవత్సరాల వరకు పెంచాలని, అంగన్ వాడీ ఆయాలను టీచర్లుగా ప్రమోట్ చేయాలని, అంగన్ వాడీ వర్కర్లు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు .

తర్వాత మున్సిపల్ కార్మికుల కూడా తమ డిమాండ్లను నేరవేర్చలని సమ్మె మొదలు పెట్టారు. పొరుగుసేవలు, పార్ట్‌టైమ్‌ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలని, ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×