BigTV English
Advertisement

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలే ఎజెండా..!

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలే ఎజెండా..!

AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాకులో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఆగస్టులో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు.


రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ సీజన్ లో చేపట్టాల్సిన చర్యలు.. పెరుగుతున్న ధరలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వాటితోపాటుగా అర్చకులకు గౌరవ వేతనం పెంపు, దేవాదాలయాల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపునకు మంత్రి మండలి ఆమోదం తెలపుతుందని తెలుస్తోంది. సీఎం ఢిల్లీ టూర్ పై కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉందని సమాచారం.


Related News

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Jagan Tour: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా.. రైతులకు ఇంతకంటే అవమానం ఉంటుందా?

Big Stories

×