BigTV English

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలే ఎజెండా..!

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలే ఎజెండా..!

AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాకులో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఆగస్టులో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు.


రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ సీజన్ లో చేపట్టాల్సిన చర్యలు.. పెరుగుతున్న ధరలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వాటితోపాటుగా అర్చకులకు గౌరవ వేతనం పెంపు, దేవాదాలయాల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపునకు మంత్రి మండలి ఆమోదం తెలపుతుందని తెలుస్తోంది. సీఎం ఢిల్లీ టూర్ పై కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉందని సమాచారం.


Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×