E-Paper
Advertisement

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలే ఎజెండా..!

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలే ఎజెండా..!
Advertisement

AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాకులో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఆగస్టులో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ సీజన్ లో చేపట్టాల్సిన చర్యలు.. పెరుగుతున్న ధరలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వాటితోపాటుగా అర్చకులకు గౌరవ వేతనం పెంపు, దేవాదాలయాల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపునకు మంత్రి మండలి ఆమోదం తెలపుతుందని తెలుస్తోంది. సీఎం ఢిల్లీ టూర్ పై కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×