E-Paper
Advertisement

Manickam Tagore: ఏపీలో ముగిసిన మాణికం ఠాకూర్ పర్యటన.. కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు షర్మిలకు ఖాయమా ?

Manickam Tagore: ఏపీలో ముగిసిన మాణికం ఠాకూర్ పర్యటన.. కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు షర్మిలకు ఖాయమా ?

Manickam Tagore: ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణికం ఠాకూర్‌ మూడు రోజుల ఏపీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరారు. వైఎస్‌ షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరిక తర్వాత ఆమెకు అప్పగించే పార్టీ బాధ్యతలపై విస్తృతంగా చర్చలు జరుపుతోంది కాంగ్రెస్‌. ఈ మేరకు పలువురు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి నాయకుల అభిప్రాయాలను సేకరించారు మాణిక్యం ఠాకూర్‌. ఈ నివేదికను ఇవాళ ఢిల్లీ అధిష్టానానికి వివరించనున్నారు. కాగా.. ఈ రెండు మూడు రోజుల్లోనే ఏపీపీసీసీ చీఫ్‌గా షర్మిలను ప్రకటించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ నెల 18న కాంగ్రెస్ ఏపీ అధ్యక్షరాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. అయితే.. షర్మిలకు పీసీపీ పగ్గాలు ఇవ్వొందంటూ వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్‌.

కర్ణాటక, తెలంగాణలో విజయదుందుబి మోగించిన కాంగ్రెస్‌ పార్టీ ఏపీలోపై ఫోకస్‌ పెట్టింది. రాష్ట్రంలో 10 ఏళ్లనాటి పూర్వ వైభవం తీసుకురావాలని.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీ సాధించి అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు వ్యూహాలకు పదునుపెట్టి ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఏపీ కాంగ్రెస్‌లో వైఎస్‌ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించి ఆమె సోదరుడైన జగన్‌ను ఓడించి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎత్తుగడలు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×