E-Paper
Advertisement

vidadala rajini : ఓటు కోసం మంత్రి విడదల రజిని దరఖాస్తు .. టీడీపీ నేతల అభ్యంతరం..

vidadala rajini : ఓటు కోసం మంత్రి విడదల రజిని దరఖాస్తు .. టీడీపీ నేతల అభ్యంతరం..
Advertisement

vidadala rajini : బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పుడు పత్రాలతో ఓటు హక్కు దరఖాస్తు కోసం విడదల రజిని తప్పుడు చిరునామా ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. గుంటూరులో ఓ ఖాళీ స్థలం చిరునామాతో రజని దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం పై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు.

గుంటూరులో మంత్రి రజినికి ఓటు హక్కు ఇవ్వకూడదని టీడీపీ నేతలు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రజిని చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైసీపీ ఆమెను నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×