E-Paper
Advertisement

vidadala rajini : ఓటు కోసం మంత్రి విడదల రజిని దరఖాస్తు .. టీడీపీ నేతల అభ్యంతరం..

vidadala rajini : ఓటు కోసం మంత్రి విడదల రజిని దరఖాస్తు .. టీడీపీ నేతల అభ్యంతరం..

vidadala rajini : బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పుడు పత్రాలతో ఓటు హక్కు దరఖాస్తు కోసం విడదల రజిని తప్పుడు చిరునామా ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. గుంటూరులో ఓ ఖాళీ స్థలం చిరునామాతో రజని దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం పై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు.

గుంటూరులో మంత్రి రజినికి ఓటు హక్కు ఇవ్వకూడదని టీడీపీ నేతలు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రజిని చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైసీపీ ఆమెను నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×