E-Paper
Advertisement

Ap Politics: ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్.. టీడీపీలోకి వైసీపీ కౌన్సిలర్లు..

Ap Politics: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల ముందు రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. క్యాంపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ప్రొద్దుటూరులో మరొకసారి క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీ చెంతకు చేరారు.

Ap Politics: ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్.. టీడీపీలోకి వైసీపీ కౌన్సిలర్లు..
ysrcp latest updates

YSRCP latest updates(Ap Politics): కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల ముందు రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. క్యాంపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ప్రొద్దుటూరులో మరొకసారి క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీ చెంతకు చేరారు. ఆ నలుగురితో కౌన్సిలర్లను గుట్టుచప్పుడు కాకుండా ఎవరికి తెలియని ప్రదేశంలో టీడీపీ నేతలు క్యాంపులో పెట్టారు. మరి కొంతమంది వైసీపీకి చెందిన కౌన్సిలర్లు అదే బాటలో ఉన్నారని సమాచారం.

ఇప్పటికే కొద్దిరోజులుగా ఎమ్మెల్యేపై అసమ్మతితో నలుగురు కౌన్సిలర్లు దూరంగా ఉంటూ మర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మరో నలుగురు కౌన్సిలర్లు టీడీపీ పంచన చేరడంతో నష్టం జరుగుతుందని గ్రహించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తమ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో పడ్డారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టడంతో ప్రొద్దుటూరు వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరి ఆ షాడో కౌన్సిలర్లలు ఎవరు?

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×