E-Paper
Advertisement

Ap Politics: ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్.. టీడీపీలోకి వైసీపీ కౌన్సిలర్లు..

Ap Politics: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల ముందు రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. క్యాంపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ప్రొద్దుటూరులో మరొకసారి క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీ చెంతకు చేరారు.

Ap Politics: ప్రొద్దుటూరులో పొలిటికల్ హీట్.. టీడీపీలోకి వైసీపీ కౌన్సిలర్లు..
Advertisement
ysrcp latest updates

YSRCP latest updates(Ap Politics): కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల ముందు రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. క్యాంపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ప్రొద్దుటూరులో మరొకసారి క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీ చెంతకు చేరారు. ఆ నలుగురితో కౌన్సిలర్లను గుట్టుచప్పుడు కాకుండా ఎవరికి తెలియని ప్రదేశంలో టీడీపీ నేతలు క్యాంపులో పెట్టారు. మరి కొంతమంది వైసీపీకి చెందిన కౌన్సిలర్లు అదే బాటలో ఉన్నారని సమాచారం.

ఇప్పటికే కొద్దిరోజులుగా ఎమ్మెల్యేపై అసమ్మతితో నలుగురు కౌన్సిలర్లు దూరంగా ఉంటూ మర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మరో నలుగురు కౌన్సిలర్లు టీడీపీ పంచన చేరడంతో నష్టం జరుగుతుందని గ్రహించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తమ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో పడ్డారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టడంతో ప్రొద్దుటూరు వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరి ఆ షాడో కౌన్సిలర్లలు ఎవరు?

Advertisement

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×