E-Paper
Advertisement

Chandrababu : టీడీపీ- జనసేనదే అధికారం.. వైసీపీ జెండా పీకడం ఖాయం..

Chandrababu : ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్‌ ప్రజల్లోకి వస్తారని ఆయన విమర్శించారు. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ కు అభ్యర్థులు కూడా దొరికే పరిస్థతి లేదని బాబు ఎద్దేవా చేశారు. పీలేరులో టీడీపీ నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

Chandrababu : టీడీపీ- జనసేనదే అధికారం.. వైసీపీ జెండా పీకడం ఖాయం..

Chandrababu : ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్‌ ప్రజల్లోకి వస్తారని ఆయన విమర్శించారు. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ కు అభ్యర్థులు కూడా దొరికే పరిస్థతి లేదని బాబు ఎద్దేవా చేశారు. పీలేరులో టీడీపీ నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. ప్రజలు జగన్ పై ఉన్న కోపాన్ని ఎన్నికల సమయంలో జగన్‌పై చూపించాలన్నారు. రాబోయే యుద్ధానికి సిద్దంగా ఉన్నామన్నారు. కురుక్షేత్రంలో గెలుపు టీడీపీ, జనసేనదే అవుతుందని బాబు జోస్యం చెప్పారు. ఎన్నికల అనంతరం వైసీపీ జెండా పీకేయడం ఖాయమన్నారు. పీలేరు గర్జన రాష్ట్రం మొత్తం వినిపించాలన్నారు. జగన్‌ రాయలసీమ ద్రోహి అన్నారు. అభివృద్ది చేస్తానని కనీసం పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేదని ఆయన దుయ్యబట్టారు. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు.

సాగునీటి ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతుందన్నారు. జగన్ అబద్ధాల్లో పీహెచ్‌డీ చేశారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే ఆయన పాలసీ అన్నారు. అలాంటి జలగ రాష్ట్రానికి అవసరమా? అని చంద్రాబు ప్రజలను ప్రశ్నించారు.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×