BigTV English

Chandrababu Naidu : చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..

Chandrababu Naidu : చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..

Chandrababu Naidu : ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. సంక్రాంతి సందర్భంగా పవన్‌ను చంద్రబాబు విందుకు ఆహ్వానించారు. టీడీపీ, జనసేనలో చేరుతున్న వైసీపీ నేతల గురించి చర్చిస్తున్నారని తెలుస్తోంది.


వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరినవారికి సీట్ల కేటాయింపుపైనా బాబు, పవన్ సమాలోచనలు చేస్తున్నారని సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఇరువురు ఓ స్పష్టతకు వస్తారని సమాచారం. నారా లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

ఆదివారం మందడంలో నిర్వహించే భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక జీవోల ప్రతులను ఆ మంటల్లో వేయనున్నారు.


Related News

Power Bills: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు

Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం

Uppada Fishermen Issue: ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం రంగంలోకి.. ఏం చేశారంటే?

Home Minister Anitha: అనకాపల్లిలో ఉద్రిక్తత.. అనిత కాన్వాయ్ పైకి.. దూసుకెళ్లిన మత్స్యకారులు

AP CM Chandrababu: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన.. సీఎం చంద్రబాబు

Indrakeeladri Rush: కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. తిరుమల తరహాలో ఏర్పాట్లు.. నది స్నానాలపై నిషేధం

Mithun Reddy: బిగ్ రిలీఫ్.. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్

Big Stories

×