BigTV English

Chandrababu : పేదలకు పెన్షన్లు ఇవ్వరు కానీ.. నీ పేపర్‌కు ఫుల్‌పేజ్ అడ్వర్టయిజ్‌మెంట్లా : చంద్రబాబు

Chandrababu : పేదలకు పెన్షన్లు ఇవ్వరు కానీ.. నీ పేపర్‌కు ఫుల్‌పేజ్ అడ్వర్టయిజ్‌మెంట్లా : చంద్రబాబు

Chandrababu : విజయనగరం బొబ్బిలిలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో వైసీపీ పార్టీ, జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేవు కానీ..పేపర్లలో ప్రకటనలు ఇస్తున్నారని తెలుగుదేశం అధినేత
చంద్రబాబు మండిపడ్డారు.


పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన బాబు.. జగన్‌ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలంతా విసుగెత్తిపోయారన్న టీడీపీ అధినేత… జగన్.. రంగుల ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. జగన్‌ రెడ్డి రాజకీయ చరిత్ర ఓ నకిలీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రులు అవినీతి చేస్తున్నా…ముఖ్యమంత్రి.. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు.


Related News

Anantapur News: థియేటర్లలో ఓజీ ఫిల్మ్.. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వరుస ట్వీట్లు, షాకైన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్

AP DSC: DSC విషయంలో జగన్ ఓటమి, లోకేష్ గెలుపు అదే

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Big Stories

×