BigTV English

Parliament : ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు..

Parliament : ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు..

Parliament : పార్లమెంటు శీతాకాల సమావేశాలు అనుకున్న సమయానికంటే ముందే ముగిశాయి. సంక్రాంతి వేడుక, న్యూ ఇయర్ కావడంతో ముందుగానే ముగించారు. అయితే ఈ శీతాకాల సమావేశాల్లో 97 శాతం పనితీరు సాధించినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ సమావేశాల్లో మొత్తం 13 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు.


పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 29 వరకు ఈ సమావేశాలను కొనసాగించాలని నిర్ణయించినా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈ రోజు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొన్ని రోజులకే చైనా-భారత్ మధ్య ఘర్షణ విషయం బయటకి వచ్చింది. చైనా భారత్‌పై మరో సారి దాడికి పాల్పడిన అంశాన్ని చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభ స్పీకర్ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. విపక్షాల తీరు వల్ల సభలో ఒక గంట 45 నిమిషాలు వృధా అయ్యిందని ఆయన అన్నారు.


Tags

Related News

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

Big Stories

×