BigTV English
Advertisement

Parliament : ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు..

Parliament : ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు..

Parliament : పార్లమెంటు శీతాకాల సమావేశాలు అనుకున్న సమయానికంటే ముందే ముగిశాయి. సంక్రాంతి వేడుక, న్యూ ఇయర్ కావడంతో ముందుగానే ముగించారు. అయితే ఈ శీతాకాల సమావేశాల్లో 97 శాతం పనితీరు సాధించినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ సమావేశాల్లో మొత్తం 13 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు.


పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 29 వరకు ఈ సమావేశాలను కొనసాగించాలని నిర్ణయించినా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈ రోజు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొన్ని రోజులకే చైనా-భారత్ మధ్య ఘర్షణ విషయం బయటకి వచ్చింది. చైనా భారత్‌పై మరో సారి దాడికి పాల్పడిన అంశాన్ని చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభ స్పీకర్ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. విపక్షాల తీరు వల్ల సభలో ఒక గంట 45 నిమిషాలు వృధా అయ్యిందని ఆయన అన్నారు.


Tags

Related News

Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Big Stories

×