E-Paper
Advertisement

Contributory Pension Scheme | సీఎం జగనే నా చావుకు కారణం.. ఉపాధ్యాయుడి సూసైడ్ లెటర్

Contributory Pension Scheme | ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నం చేస్తూ తన చావుకు ముఖ్యమంత్రి జగన్ కారణమంటూ ఓ లేఖ రాశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెన్నఅహోబిలంలో జరిగింది.

Contributory Pension Scheme | సీఎం జగనే నా చావుకు కారణం.. ఉపాధ్యాయుడి సూసైడ్ లెటర్

Contributory Pension Scheme | ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నం చేస్తూ తన చావుకు ముఖ్యమంత్రి జగన్ కారణమంటూ ఓ లేఖ రాశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెన్నఅహోబిలంలో జరిగింది.

ఉరవకొండ మండలం చిన్న ముస్తూరు ప్రాంతానికి చెందిన మల్లేశ్‌ అనే ఉపాధ్యాయుడు సీపీఎస్‌ (Contributory Pension Scheme)రద్దు చేయలేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు అయిదు పేజీల లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను మోసం చేశారంటూ మల్లేశ్ తన సూసైడ్ నోట్‌లో రాశాడు. సిపిఎస్ రద్దు, 5వ తేదీకల్లా జీతాలు ప్రభుత్వం అమలు చేయడమే తన చివరి కోరిక అని లేఖలో ఆయన ప్రస్తావించారు.

పెన్నఅహోబిలం ఆలయం వద్ద విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. స్థానికులు గమనించి మల్లేశ్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×