BigTV English

Covid Death : పుట్టపర్తిలో కరోనా కలకలం.. యూకేకు చెందిన వ్యక్తి మృతి..

Covid Death : పుట్టపర్తిలో కరోనా కలకలం.. యూకేకు చెందిన వ్యక్తి మృతి..

Covid Death : ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తిలో కరోనా కలకలం రేగింది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూకే కు చెందిన భాస్కర్ జోషి కరోనాతో మృతి చెందారు. అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా అని తేలింది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.


మృతునికి పిల్లలు లేరు. భార్య మాత్రమే ఉంది. విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులతోపాటు లండన్ ఎంబసీకి టౌన్ పోలీసులు మెసేజ్ ద్వారా తెలియజేశారు. దేశ విదేశీ భక్తులతో నిత్యం రద్దీగా ఉండే పుట్టపర్తిలో ఈ ఏడాది తొలి కరోనా కేసు నమోదు కావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×