BigTV English

Covid Death : పుట్టపర్తిలో కరోనా కలకలం.. యూకేకు చెందిన వ్యక్తి మృతి..

Covid Death : పుట్టపర్తిలో కరోనా కలకలం.. యూకేకు చెందిన వ్యక్తి మృతి..

Covid Death : ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తిలో కరోనా కలకలం రేగింది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూకే కు చెందిన భాస్కర్ జోషి కరోనాతో మృతి చెందారు. అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా అని తేలింది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.


మృతునికి పిల్లలు లేరు. భార్య మాత్రమే ఉంది. విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులతోపాటు లండన్ ఎంబసీకి టౌన్ పోలీసులు మెసేజ్ ద్వారా తెలియజేశారు. దేశ విదేశీ భక్తులతో నిత్యం రద్దీగా ఉండే పుట్టపర్తిలో ఈ ఏడాది తొలి కరోనా కేసు నమోదు కావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.


Related News

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Big Stories

×