BigTV English
Advertisement

EC Notices to Chandra Babu: వైసీపీ ఫిర్యాదు.. చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు

EC Notices to Chandra Babu: వైసీపీ ఫిర్యాదు.. చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు

EC Notices to Chandra Babu


EC Notices to Chandra Babu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి రాష్ట్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో ఆయనకు నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైసీపీకి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. X తోపాటు ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం చస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆయన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పరిశీలించిన ఈసీ.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్‌పై అసభ్య పోస్టులు తొలగించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ చేసిన సోషల్ మీడియా పోస్టులను పరిశీలించామని, అవన్నీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సీఈఓ స్పష్టం చేశారు. వాటిన్నింటినీ ఆయా సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని ఆదేశించినట్లు సీఈఓ వివరించారు.


Also Read: ప్రచారంలో టీడీపీ దూకుడు.. ప్రజాగళం పేరుతో మరిన్ని బహిరంగ సభలు..

Tags

Related News

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Big Stories

×