E-Paper
Advertisement

EC Notices to Chandra Babu: వైసీపీ ఫిర్యాదు.. చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు

EC Notices to Chandra Babu: వైసీపీ ఫిర్యాదు.. చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు
Advertisement

EC Notices to Chandra Babu

EC Notices to Chandra Babu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి రాష్ట్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో ఆయనకు నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైసీపీకి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. X తోపాటు ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం చస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

ఆయన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పరిశీలించిన ఈసీ.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్‌పై అసభ్య పోస్టులు తొలగించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ చేసిన సోషల్ మీడియా పోస్టులను పరిశీలించామని, అవన్నీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సీఈఓ స్పష్టం చేశారు. వాటిన్నింటినీ ఆయా సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని ఆదేశించినట్లు సీఈఓ వివరించారు.

Also Read: ప్రచారంలో టీడీపీ దూకుడు.. ప్రజాగళం పేరుతో మరిన్ని బహిరంగ సభలు..

Advertisement

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×